16, సెప్టెంబర్ 2026, బుధవారం
Englishहिन्दीTeluguUrdu
Dabang Sahafat
Dabang Sahafat
హోమ్ఇ-పేపర్వీడియోలుహైదరాబాద్తెలంగాణజాతీయఅంతర్జాతీయఆరోగ్యంవిద్యసాంకేతికతక్రీడలువ్యాసాలుఎడిటోరియల్అపరాధాలు మరియు ప్రమాదాలువైరల్ వార్తలు
టాప్హైదరాబాద్తెలంగాణజాతీయఅంతర్జాతీయఆరోగ్యంవిద్యసాంకేతికతక్రీడలువ్యాసాలుఎడిటోరియల్అపరాధాలు మరియు ప్రమాదాలువైరల్ వార్తలు

డబాంగ్ సహాఫత్

సత్యం యొక్క స్వరం, నిర్భయమైన శైలి

వర్గాలు

  • స్థానిక
  • జాతీయ
  • రాజకీయాలు
  • వ్యాపారం
  • సాంకేతికత
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • విద్య

శీఘ్ర లింకులు

  • హోమ్
  • ఇ-పేపర్
  • వీడియోలు
  • నేటి చిత్రం
  • మా గురించి
  • సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు

న్యూస్‌రూమ్

  • సంపాదకీయ విధానం
  • దిద్దుబాట్లు & ఫిర్యాదులు
  • మాతో ప్రకటన చేయండి
  • న్యూస్‌రూమ్ సంప్రదింపు

భాషలు

  • English
  • हिन्दी (Hindi)
  • తెలుగు (Telugu)
  • اردو (Urdu)

మమ్మల్ని అనుసరించండి

Email: editordabang@gmail.com

Phone: 9948740786

© 2026 Dabang Sahafat. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి

Designed and Developed byZeloiteZeloite
తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న  భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి ఒక రోజు దీక్ష*
  1. హోమ్
  2. తెలంగాణ
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి ఒక రోజు దీక్ష*

Dabang Sahafat•16 సెప్టెంబర్, 2026 03:13 PMకి•7 వీక్షణలు•1 నిమిషాలు చదువు

Dabang news buro

*తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి ఒక రోజు దీక్ష*

నిర్మల్, 16 సెప్టెంబర్
దబాంగ్ సహఫత్

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షలో భాగంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భూక్య రమేష్ మాట్లాడుతూ సెంట్రలైజేడ్ కిచెన్ విధానం రద్దు చేయాలని అలాగే 2023 2024 సంవత్సరంలో సంబంధించిన 9 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి ఇప్పుడు ప్రారంభించే అల్పహార పథకాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలి. అల్పహారానికి సంబంధించి వీధి విధాలు ప్రకటించాలని. గ్యాస్ తో సహా వంట పథకం కి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న జూన్ జూలై ఆగస్టు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు అందించే అల్పాహారం మద్దెన భోజన కార్మికులకు అప్పగించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట కార్మికులకు రూపాయలు 10000 ఇస్తామన్నా హామీని వెంటనే అమలు చేయాలి. వంట కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలి. లకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలి వంట కార్మికులను రాజకీయ మరే ఇతర కారణాలతో తొలగించరాదు ప్రతి విద్యార్థికి మేస్చార్జి రూపాయలు 25 రూపాయలు చెల్లించాలి. కావున పైన నయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో అక్టోబర్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన జిల్లా నాయకురాలు చిట్యాల లక్ష్మి అంకం రజిత ఫర్జానా. లలిత శ్రావణి నరసవ్వ రమణ సాయన్న లతీఫ్ అన్ని మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
షేర్:

More from తెలంగాణ

సిద్ధికి ఫ్యామిలీ వలిమ వేడుకలు,
తెలంగాణ

సిద్ధికి ఫ్యామిలీ వలిమ వేడుకలు,

16, సెప్టెం 2026
దివ్యాంగుల పెన్షన్ల గడువు మరో నెల పెంచాలి.  *ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి.
తెలంగాణ

దివ్యాంగుల పెన్షన్ల గడువు మరో నెల పెంచాలి. *ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి.

31, ఆగ 2026
Narmal లో Outer List కోసం జారీ చేసిన SIR యొక్క సమగ్ర మరియు ప్రమాణ పరీక్ష గురించి ప్రజలు భయపడవద్దు: Tehsildar Narmal
తెలంగాణ

Narmal లో Outer List కోసం జారీ చేసిన SIR యొక్క సమగ్ర మరియు ప్రమాణ పరీక్ష గురించి ప్రజలు భయపడవద్దు: Tehsildar Narmal

28, ఆగ 2026
మినా అరో మినా బిగి స్కీమ్‌లో నిలిచిన బిల్లులను త్వరగా విడుదల చేయమని పిలుపు
తెలంగాణ

మినా అరో మినా బిగి స్కీమ్‌లో నిలిచిన బిల్లులను త్వరగా విడుదల చేయమని పిలుపు

28, ఆగ 2026
నర్మాల్ యొక్క కురాషి సంఘం మునిసిపాలిటీ నుండి కష్టాలను ఎదుర్కొంటుంది, రాజకీయ నాయకుడు మరియు జర్నలిస్ట్ ఎవ్వరూ స్వరాన్ని లేపలేదు: మఫ్తీ అబ్దుల్ అలీమ్ ఫైసల్ క్యాస్మి
తెలంగాణ

నర్మాల్ యొక్క కురాషి సంఘం మునిసిపాలిటీ నుండి కష్టాలను ఎదుర్కొంటుంది, రాజకీయ నాయకుడు మరియు జర్నలిస్ట్ ఎవ్వరూ స్వరాన్ని లేపలేదు: మఫ్తీ అబ్దుల్ అలీమ్ ఫైసల్ క్యాస్మి

25, ఆగ 2026
పర్ జా వాని లో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అనేక సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల సంఖ్య: 53
తెలంగాణ

పర్ జా వాని లో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అనేక సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల సంఖ్య: 53

25, ఆగ 2026